పెన్షన్‌దారులను మోసం చేసిన వైసీపీ: ఆనం

53చూసినవారు
పెన్షన్‌దారులను మోసం చేసిన వైసీపీ: ఆనం
పెన్షన్ విషయంలో వైసీపీ పేదలను మోసం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.3 వేలు ఇస్తామని ఐదేళ్ల పాలన చివరిలో ఇచ్చారన్నారు. టీడీపీ రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మొదటి నెల నుంచే అమలు చేస్తుందని వివరించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్