రామోజీరావు సంస్మరణ సభకు భారీగా ప్రముఖులు

59చూసినవారు
రామోజీరావు సంస్మరణ సభకు భారీగా ప్రముఖులు
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు తరలివచ్చారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్‌బాబు, మురళీమోహన్, జయసుధ, యాంకర్ ఝాన్సీ అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు మరింత మంది అతిథులు, అభిమానులు రానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్