విచారణకు హాజరైన వైసీపీ నేతలు (వీడియో)

67చూసినవారు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆ తర్వాత దేవినేని అవినాష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కాగా, ఈ కేసులో వీరికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్