చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి పోటీ చేస్తానని నారా భువనేశ్వరి చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్పై టీడీపీ మండిపడింది. "భువనేశ్వరి గారు చెప్పింది ఏంటి, ఈ సైకో ఫేక్ చేసింది ఏంటో చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బ్రతుకులూ బ్రతుకేనా?" అంటూ భువనేశ్వరి మాట్లాడిన పూర్తి వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇది జస్ట్ జోక్.. చంద్రబాబే కుప్పం నుంచి పోటీ చేస్తారని భువనేశ్వరి ఆ వీడియోలో చెప్పారు.