టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి (వీడియో)

78చూసినవారు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నారాయణ, ఓబులేసు, శ్రీనివాసులుపై వైసీపీ నేతలు దాడి చేశారు. వైసీపీ నేత అక్రమంగా నడుపుతున్న కంకర ఫ్యాక్టరీ క్రషర్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనిపై ప్రశ్నించినందుకు తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్