‘పరమ్‌ రుద్ర’ సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (వీడియో)

82చూసినవారు
శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్‌ రుద్ర’ మూడు సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ రీసెర్చ్ కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్‌ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్