తిరుమల లడ్డూ వివాదం వేళ YS జగన్ కీలక పిలుపు

63చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం వేళ YS జగన్ కీలక పిలుపు
తిరుమల లడ్డూ వివాదం వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న శనివారం నాడు అన్ని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్