నేడు పులివెందులకు వైఎస్ జగన్

61చూసినవారు
నేడు పులివెందులకు వైఎస్ జగన్
నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనన్నారు.

సంబంధిత పోస్ట్