మంత్రాల‌యంలో వైసీపీ ఘ‌న విజ‌యం

20348చూసినవారు
మంత్రాల‌యంలో వైసీపీ ఘ‌న విజ‌యం
క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. టీడీపీ అభ్య‌ర్థి నల్లగోని రాఘవేంద్ర రెడ్డిపై 12,843 వైసీపీ అభ్యర్థి వై. బాలనాగి రెడ్డి విజ‌యం సాధించారు.

సంబంధిత పోస్ట్