జేపీ నడ్డా నివాసానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్

52చూసినవారు
జేపీ నడ్డా నివాసానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వెళ్లారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలపై ఆయనతో మాట్లాడారు. మరోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీయే కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకోవడంపై ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం వీరంతా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీని కలవనున్నారు.

సంబంధిత పోస్ట్