అన్ని వర్గాల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం

60చూసినవారు
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రతి పేదవానికి మేలు జరుగుతుందని జనసేనపార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్తలు బసవి రమేష్, తుడిమెళ్ళ మురళి, జనసేన నాయకులు డివి. వెంకటేష్, సింగంశెట్టి వెంకటసుబ్బయ్య, సుబ్బారావు లు పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛన్ 6000 చేసిన సందర్భంగా బద్వేలులో విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్