క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన సాయినాథ్ శర్మ

573చూసినవారు
క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన సాయినాథ్ శర్మ
కమలాపురం పట్టణంలోని సిఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ప్రొద్దుటూరుకు చెందిన సుభాష్ లెవెన్ జట్టు విజయం సాధించగా వల్లూరుకు చెందిన పీసీ లెవెన్ జట్టు రన్నర్‌గా నిలిచింది. గత నెల రోజులుగా కమలాపురం ప్రజలకు వినోదాన్ని అందించాయి. విజేతకు రూ. 50వేలు, రన్నర్స్ కు రూ. 30వేలు బహుమతిగా ఆర్గనైజర్స్ సురేంద్రబాబు, దినాకర్ ప్రకటించారు. సోమవారం విజేతలకు నగదు బహుమతులను ప్రధానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్