ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

84చూసినవారు
78 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల బ్రహ్మంగారిమఠం లో బుధవారం విద్యార్థులతో 78 వ ఇండిపెండెన్స్, బి. మఠం అనే ఆకృతిలో విద్యార్థులు ఉండి అందరికి ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మనాభమూర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయుడు మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్