కార్యాలయల మార్పునకు ఉత్తర్వులు

77చూసినవారు
కార్యాలయల మార్పునకు ఉత్తర్వులు
మైదుకూరు తెలుగుగంగ కాలనీలో నిర్మించిన భవనం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేలా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ భవన సముదాయంలోకి తహసీల్దారు కార్యాలయం మార్పు చేసేలా జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత మున్సిపల్ కార్యాలయంలోకి మార్పునకు అంగీకరించి ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్