ఎమ్మార్పీఎస్ నాయకుడిపై కేసు

75చూసినవారు
ఎమ్మార్పీఎస్ నాయకుడిపై కేసు
ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకుడు సుధాకర్ మాదిగ మరికొందరితో కలిసి తనను బెదిరించి, దాడికి యత్నించారని ప్రొద్దుటూరు శ్రీనివాస్ నగర్ కు చెందిన తెల్లాకుల మనోహర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2వ పట్టణ ఠాణా పోలీసులు తెలిపారు. అక్రమ కట్టడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు ను వెనక్కి తీసుకోవాలని తన దుకాణం వద్దకు వచ్చి బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్