సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం

3675చూసినవారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారానికి బుధవారం ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం తన తండ్రి మహానేత వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. అర్చకులు సాంప్రదాయపదంగా పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తన బస్సు
యాత్రను లాంచనంగా ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్