వైసీపీకి మరో షాక్ తగిలింంది. వైసీపీని వీడిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన వైపీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తాజాగా ప్రకటించారు. కీలక నేతలు వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతుండడంతో జగన్కు తలనొప్పిగా మారింది.