వందేండ్ల ఎండ రికార్డు బ్రేక్‌.. 1921 తర్వాత ఈ ఏప్రిల్‌లోనే అత్యధికం

556చూసినవారు
వందేండ్ల ఎండ రికార్డు బ్రేక్‌.. 1921 తర్వాత ఈ ఏప్రిల్‌లోనే అత్యధికం
103 ఏండ్లలో మునుపెన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో నమోదయ్యాయి. వాతావరణశాఖ సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఒక్క ఏడాది లోనూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీలు దాటడం విశేషం. రానున్న 5 రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనున్నదని ఐఎండీ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్