ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ టైటానిక్(మిలియనీర్స్ స్పెషల్) ప్రమాద
ంలో మునిగిపోయి 112 ఏళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 10, 1912న, ట
ైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 15న అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఓడ మంచుకొండను ఢీకొట్టి కూలిపోయింది. ఆ సమయంలో 2,200 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 1500 మంది చనిపోయారు. 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.