టైటానిక్ ప్రమాదానికి 112 ఏళ్లు

1875చూసినవారు
టైటానిక్ ప్రమాదానికి 112 ఏళ్లు
ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ టైటానిక్‌(మిలియనీర్స్ స్పెషల్) ప్రమాదంలో మునిగిపోయి 112 ఏళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 10, 1912న, టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్‌ 15న అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఓడ మంచుకొండను ఢీకొట్టి కూలిపోయింది. ఆ సమయంలో 2,200 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 1500 మంది చనిపోయారు. 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్