ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు

82చూసినవారు
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి విరాళాలు పోటెత్తాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2,120 కోట్ల విరాళాలు రాగా.. అందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.1,300 కోట్లు వచ్చాయి. ఇది ప్రతి ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పోలిస్తే ఏడు రెట్లు అధికం. 2021-22లో వచ్చిన రూ.1,775 కోట్ల విరాళాలతో పోలిస్తే రూ.345 కోట్లు అధికంగా వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్