15 ఏళ్ళ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆపై గొంతు కోసి హత్య

75చూసినవారు
15 ఏళ్ళ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆపై గొంతు కోసి హత్య
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో గురువారం దారుణం ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువకులు బాలికను గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత నిందితులు భయంతో పరారయ్యారు.  ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితురాలి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్