శ్రీవారి దర్శనానికి 16గంటల సమయం

70చూసినవారు
శ్రీవారి దర్శనానికి 16గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది దర్శించుకున్నారు. 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.

సంబంధిత పోస్ట్