2 చేపలు.. రూ. 4 లక్షలు

594చూసినవారు
2 చేపలు.. రూ. 4 లక్షలు
అంతర్వేది సముద్ర తీరంలో కృష్ణా జిల్లా మత్స్యకారులకు అరుదైన కచ్చిడీ చేపలు చిక్కాయి. వీటికి కోనసీమ జిల్లా అంతర్వేది పాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు. ఓ వ్యాపారి ఈ రెండు చేపలకు రూ.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్ (మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడతారు. అందుకే ఈ చేపలు భారీ డిమాండ్ అని మత్స్యకారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్