శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

66చూసినవారు
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం వెంకన్నను 62,756 మంది భక్తులు దర్శించుకోగా, 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్