డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం

62చూసినవారు
డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగిగా రెండేళ్లు అనుభవం ఉండాలి. వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. నెలకు రూ.30,000 వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: https://www.ippbonline.com/

సంబంధిత పోస్ట్