నేటి నుంచి టెట్‌.. 4.27 లక్షల మంది దరఖాస్తు

67చూసినవారు
నేటి నుంచి టెట్‌.. 4.27 లక్షల మంది దరఖాస్తు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 గురువారం నుంచి ప్రారంభం కానుంది. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్