తెలంగాణలో 40.38 శాతం పోలింగ్

61చూసినవారు
తెలంగాణలో 40.38 శాతం పోలింగ్
తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంటకు 40.38 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ 19.37, సికింద్రాబాద్ 24.91, మల్కాజ్ గిరిలో 27.69, ఆదిలాబాద్ 50.18 శాతం, భువనగిరి 46.49, చేవెళ్లలో 34.56 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ 45.11, ఖమ్మం 50.63, మహబూబాబాద్ 48.81, మహబూబ్ నగర్ 45.84, మెదక్ 46.72, నాగర్ కర్నూల్ 45.88 శాతం, నల్గొండ 48.48, నిజామాబాద్ 45.67, పెద్దపల్లి 4.87, వరంగల్ 41.23, జహీరాబాద్ 50.71 శాతం ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్