ఆ సమస్యకు 45 సెకండ్లు చాలు

584చూసినవారు
ఆ సమస్యకు 45 సెకండ్లు చాలు
తలనొప్పి, ఒత్తిడి, కళ్ళపై భారం పడినట్లుగా అనిపించే సమస్యలకు సులువైన పరిష్కారాన్ని వైద్యులు సూచిస్తున్నారు. కనుబొమ్మలు, నుదిటి మధ్య ప్రాంతంలో ఓ 45సెకన్ల పాటు వేలితో నొక్కి పట్టినా, మసాజ్ చేసినా ఈ సమస్యల నుంచి బయటపడతామట. శరీరంలో 12 భాగాలను మెదడుకు అనుసంధానించే నాడీకణాలు ఈ మార్గంలో ఉంటాయట. దీంతో ఆ ప్రాంతంలో నొక్కి ఉంచటంతో ఆయా భాగాలు ఉత్తేజితం అవుతాయట. మందులు అవసరం లేని ఈ చికిత్సను మీరూ ప్రయత్నించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్