దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు: IMD

84చూసినవారు
దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు: IMD
దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్