ప్రిన్సిపల్‌ గుంజీలు తీయించడంతో 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

54చూసినవారు
ప్రిన్సిపల్‌ గుంజీలు తీయించడంతో 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏపీ గిరిజన గురుకుల కళాశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. చెప్పిన మాట వినడం లేదంటూ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులతో గుంజీలు తీయించారని వారు ఆరోపించారు. ఒక్కసారిగా 200 గుంజీలు తీయడంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్