ఎంపీకి రూ.50 లక్షల ఫైన్

65చూసినవారు
ఎంపీకి రూ.50 లక్షల ఫైన్
పరువు నష్టం కేసులో పశ్చిమ బెంగాల్‌ TMC రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురుదెబ్బ తగిలింది. పిటిషనర్ లక్ష్మీపురికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా క్షమాపణలు చెప్పాలని సూచించింది. గతంలో దౌత్యవేత్తగా పని చేసిన లక్ష్మీపురి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని సాకేత్ 2021లో ఆరోపించారు. ఆమె భర్త, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీపైనా ఆయన పలు ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్