తెలంగాణలో మ.3 గంటలకు 52.30 శాతం పోలింగ్

82చూసినవారు
తెలంగాణలో మ.3 గంటలకు 52.30 శాతం పోలింగ్
తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 29.03 శాతం ఓటింగ్ నమోదైంది. పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కవగా ఉండగా గ్రేటర్ పరిధిలో ఓటు వినియోగించుకున్న వారు తక్కువ మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్