100కి 7 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

63చూసినవారు
100కి 7 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 35, కోహ్లీ 20, పరాగ్ 15 మినహా మిగిలిన బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. గిల్ 6, పంత్ 6, అయ్యర్ 8, అక్షర్ 2, దూబె 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో సుందర్ 0*, కుల్దీప్ 0* ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్