శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

77చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న శ్రీవారిని 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్లు
టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్