మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం

72చూసినవారు
మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం
71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ముంబైలో ఫైనల్స్ జరుగనున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మార్లే తెలిపారు.

సంబంధిత పోస్ట్