వైసీపీ నేతలకు అప్పనంగా 8,086 ఎకరాలు: చంద్రబాబు

63చూసినవారు
వైసీపీ నేతలకు అప్పనంగా 8,086 ఎకరాలు: చంద్రబాబు
'ఏపీలో పేదలకు చెందాల్సిన 8,086 ఎకరాల భూమిని అప్పనంగా వైసీపీ నేతలు రాయించేసుకున్నారు. కడప జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,471 మందికి 5,554 ఎకరాలు.. ఇలా సాగిన ఆ దోపిడీ విలువ రూ.1,300 కోట్లు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను వైకాపా హయాంలో పెద్దలు చౌకగా కొనేశారు.' అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్