కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఒకరు మృతి

85చూసినవారు
కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఒకరు మృతి
మధ్యప్రదేశ్ లోని డిందోర్ లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కూలీ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్