రాజధాని అక్కడ వద్దు ! చంద్రబాబుకు జనసేన నేత ట్విస్ట్..!

57చూసినవారు
రాజధాని అక్కడ వద్దు ! చంద్రబాబుకు జనసేన నేత ట్విస్ట్..!
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో అమరావతికి మహర్దశ రానుందన్న అంచనాల నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణం విషయంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎన్డీయే ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలలో రాజధాని నిర్మాణం జరగాలన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత పోస్ట్