అన్నామలైపై కేసు నమోదు

63చూసినవారు
అన్నామలైపై కేసు నమోదు
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కడలూరులో ఎన్నికల రోజు జరిగిన హత్యను డీఎంకేకు లింక్‌ చేస్తూ ఆయన ఎక్స్ (ట్విటర్)‌లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ఆయనపై శ్రీముష్టం స్టేషన్‌లో పోలీసులకు డీఎంకే యువజన కార్యదర్శి స్వామినాథన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్నామలైపై FIR నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్