తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు

85చూసినవారు
తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు
బ్రెజిల్‌లో గిస్లేనే సిల్వా అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రిని చంపిన వాడిపై ప్రతికారం తీర్చుకోవడానికి పోలీస్‌గా మారింది. తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. అందుకోసం డ్యూస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్