గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

56చూసినవారు
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను D.T.F ఎక్సైజ్ సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఎక్సైజ్ నోడల్ అధికారి పవన్ కుమార్, శ్రీనివాస్ రావు అదేశాలతో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు D.T.F ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్