మేనిఫెస్టోలోని కీలక అంశాలు

1911చూసినవారు
మేనిఫెస్టోలోని కీలక అంశాలు
70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌, పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్‌, ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక అమలు చేస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్