గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం

52చూసినవారు
గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం
హైదరాబాద్‌లో గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రాజేశ్ అనే వ్యక్తి అధిక లాభాలు ఆశ చూపి దాదాపు 500 మందిని మోసగించాడు. అధిక లాభాలు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి రాజేశ్ పరారయ్యాడు. 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతోన్న రాజేశ్‌ను సీసీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్