ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

50చూసినవారు
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్ట్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్