అసెంబ్లీ బైపోల్‌లో ముఖ్యమంత్రి భార్యకు సీటు

60చూసినవారు
అసెంబ్లీ బైపోల్‌లో ముఖ్యమంత్రి భార్యకు సీటు
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్‌ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు హమీర్పూర్, నలగ, డెహ్రాలలో జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్