ఏడాదిలో 8 నెలలు కనుమరుగయ్యే శివాలయం

561చూసినవారు
ఏడాదిలో 8 నెలలు కనుమరుగయ్యే శివాలయం
శివాలయం ప్రతి రోజు తెరుచుకొని ఉంటుంది. అందులో శివునికి పూజలు అందుతూనే ఉంటాయి. కానీ ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే శివాలయం తెరిచి ఉండే శివాలయం ఉంది. రాజస్థాన్ లోని బన్ స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. ఏడాదిలో 8 నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం.

సంబంధిత పోస్ట్