ఉత్తరప్రదేశ్లో
ని దేవాస్లో షాకింగ్ ఘటన
చోటుచేసుకుంది. కన్కుంద్ ఖతాంబ ప్రాంతానికి చెం
దిన ఓ యువకుడి
ని విషసర్పం కాటు వేయడంతో మృతి చెందాడు. 15 ఏళ్ల చందన్ మాల్వియా బుధవారం రాత్రి భోజనం చేసి
తన గదిలో నిద్రపోయాడు. అర్థరాత్రి సమయంలో చందన్ ప్యాంటులో పాము దూరి ప్రైవేట్ పార్టుపై కాటు వేయడంతో కేకలు వే
శాడు. చందన్ అరుపు విని దగ్గరకు వెళ్ళిన అతడి మామయ్య పామును బయటకు తీసి చంపేశాడు. వెంటనే చందన్ని ఆసుపత్రికి త
రలించగా అప్పటికే మృతి చెందాడు.