విరిగిన చక్రంతో 10 కి.మీ ప్రయాణించిన రైలు

388529చూసినవారు
విరిగిన చక్రంతో 10 కి.మీ ప్రయాణించిన రైలు
బీహార్‌లో ఓ అరుదైన సంఘటన జరిగింది. విరిగిన చక్రంతోనే ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఏకంగా 10 కిలోమీటర్లు ప్రయాణించింది. ముజఫర్‌పూర్-హాజీపూర్ రైల్ సెక్షన్ భగవాన్‌పూర్ స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బయలుదేరిన కాసేపటికే పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు S-11 కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. దీంతో రైల్వే అధికారులు తనిఖీ చేయగా ఎస్-11 కోచ్ చక్రం విరిగిపోయినట్లు గుర్తించారు. దీంతో దానికి మరమ్మతులు చేశారు.

సంబంధిత పోస్ట్