హౌతీలను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్.. వీడియో

60చూసినవారు
గాజాలో హమాస్, లెబనాన్ లోని హెజ్బొల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఇప్పుడు యెమెన్ లోని హౌతీలను టార్గెట్ చేసింది. గత రెండు రోజులుగా హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మిసైల్, డ్రోన్ దాడులు ప్రారంభించారు. దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో యెమెన్ లోని పవర్ ప్లాంట్లు, రాస్ ఇస్సా, హోడెయిడా పోర్టులపై దాడి చేసినట్టు ప్రకటించింది. ఇరాన్ సాయంతోనే హౌతీలు దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్