యూపీలో 3 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు (వీడియో)

54చూసినవారు
యూపీలో దారుణం జరిగింది. ఘజియాబాద్‌లో పట్టపగలు 3 ఏళ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే బాలిక మేనమామ కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం సీసీ టీవీలో రికార్డయ్యింది.

సంబంధిత పోస్ట్